కోరుకొండ మం కోటికేశవరం లో బైకును ఢీకున్న కారు

తూర్పు గోదావరి జిల్లా:

- కోరుకొండ మం కోటికేశవరం లో బైకును ఢీకున్న కారు

- ఇద్దరికి తీవ్రగాయాలు రాజమండ్రి ఆసుపత్రికి తరలింపు.

- రాజమండ్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి

- మరొకరి పరిస్ధితి విషమం.

- గాయపడ్డ ఇరువురు రాఘవపురం గ్రామస్తులు.

Show Full Article
Print Article
Next Story
More Stories