వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెనుమత్స సురేష్‌ బాబు!

HMTV
By HMTV
Published on: 2020-08-11 08:33:41

అమరావతి: మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు పేరును ఖరారు చేసే అవకాశం

సోమవారం కన్నుమూసిన సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కుమారుడు డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు.

జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో వైసీపీతోనే ఉంటూ వచ్చిన పెనుమత్స సాంబశివరాజు .

పెనుమత్స మరణంతో ఆయన కుటుంబసభ్యులను జగన్‌మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శ

ఆ సందర్భంగా డాక్టర్‌ సురేష్‌ బాబును ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని హామీ

ఈ నేపథ్యంలోనే పెనుమత్స సురేష్‌ బాబు పేరును ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేసే యోచన.

నేడు అధికారికంగా పేరును ప్రకటించే అవకాశం

ఈ నెల 13 న నామినేషన్ దాఖలు చేసే ఛాన్స్

HMTV

HMTV

Next Story