తలసాని శ్రీనివాస్ నిర్మల్ పర్యటన

HMTV
By HMTV
Published on: 2020-08-11 06:00:09

నిర్మల్ జిల్లా : నిర్మల్ పట్టణంలోని విజయ పాలశీతలీకరణ ప్రాంగణంలో హరితహారం లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఎస్సారెస్పీ ప్రాజెక్టు లొ చేప పిల్లలు వదిలానా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాక్ పట్ల గ్రామంలో గొర్రెల కాపరులతో ముచ్చటించిన తలసాని శ్రీనివాస్ పర్యటన 

HMTV

HMTV

Next Story