రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ లో ముగిసిన సంక్షోభం

జాతీయం: రాహుల్ గాంధీతో సమావేశం అయిన సచిన్ పైలెట్ , ఆయన వర్గం శాసన సభ్యులు

[సీఎం అశోక్ గెహ్లాట్ తో తనకున్న విభేదాలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ హామీ ఇచ్చారు .

రాజస్థాన్ లో పార్టీ బలోపేతం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను .

నాపై వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలకు సంతృప్తికరమైన సమాధానం వచ్చింది

నేను లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముగ్గురు సభ్యులు ప్రియాంక గాంధీ , అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ ల తో కమిటీ ఏర్పాటు చేసారు .

సోనియా గాంధీ కి కృతజ్ఞతలు - సచిన్ పైలెట్

Show Full Article
Print Article
Next Story
More Stories