హత్య కేసును ఛేదించిన పోలీసులు

- పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి భాగ్యలక్ష్మి కాలనీ లో మూడు రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు.

- వివాహేతర సంబంధం కారణంగా మాధవరావు అనే వ్యక్తిని హత్య చేసిన కృష్ణ

- నిందితుడిని రిమాండ్ కు తరలించిన పోలీసులు

Show Full Article
Print Article
Next Story
More Stories