ఎస్వీబీసీ సీఈఓగా సురేష్ కుమార్ గెదెల నియామకం

తిరుపతి: ఎస్వీబీసీ సీఈఓగా కేంద్ర సమాచార శాఖ డెప్యూటీ డైరెక్టర్ సురేష్ కుమార్ గెదెలను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం.

ప్రస్తుతం విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టరుగా పనిచేస్తున్న సురేష్ కుమార్.

కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషనుపై రాష్ట్ర సర్వీసులోకి చేరిన సురేష్ కుమార్.

Show Full Article
Print Article
Next Story
More Stories