రాజస్థాన్ ముగిసిన రాజకీయ సంక్షోభం

జాతీయం: హర్యానా క్యాంపు నుండి జైపూర్ కు బయలు దేరిన సచిన్ పైలెట్ వర్గం శాసనసభ్యులు

- సచిన్ పైలెట్ తో వివాదం ముగిసిందని ప్రకటించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్

-  కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేయడానికి సచిన్ పైలెట్ అంగీకరించారని ప్రకటించిన కేసీ వేణుగోపాల్

- సచిన్ పైలెట్ ప్రకటన కోసం వేచిచూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం

- సీఎం అశోక్ గెహ్లాట్ తో సమావేశం అయిన సచిన్ పైలెట్ వర్గం శాసన సభ్యులు భన్వర్ లాల్ శర్మ

Show Full Article
Print Article
Next Story
More Stories