అగ్ని ప్రమాదంపై జేసీ నేతృత్వంలోని కమిటీ.

HMTV
By HMTV
Published on: 2020-08-10 14:02:11

విజయవాడ: స్వర్ణప్యాలస్ అగ్ని ప్రమాదం స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన జేసీ నేతృత్వంలోని కమిటీ.

కమిటీలో ఉన్న ఐదుగురు సభ్యులు ఘటనాస్థలానికి చేరిక.

ప్రమాదం జరిగిన 3 ఫ్లోర్ లను పరిశీలించిన కమిటీ సభ్యులు.

ఘటనపై అదే విధంగా భద్రతా ప్రమాణాలపై లోతైన విచారణ చేస్తున్న కమిటీ సభ్యులు.

48 గంటల్లో కమిటీ నివేదిక సమర్పించాలి అని ప్రభుత్వం అదేశంతో దర్యాప్తుని వేగం పెంచిన కమిటీ సభ్యులు. 

HMTV

HMTV

Next Story