శేషాపురం అటవీ పరిసరాల్లో ఏనుగుల గుంపు స్వైరవిహారం

HMTV
By HMTV
Published on: 2020-08-10 13:59:07

తిరుపతి: చంద్రగిరి మండలంశేషాచల అటవిసమీప పంటపొలాలపై ఏనుగులు దాడులు.

శేషాపురం అటవీ పరిసరాల్లో ఏనుగుల గుంపు స్వైరవిహారం

కందులవారిపల్లి, శేషాపురం పంట పొలాలపై దాడి.

భయాందోళనకు గురవుతున్న రైతులు, స్థానికులు.

HMTV

HMTV

Next Story