ప్రైవేట్‌ ఆసుపత్రుపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.

HMTV
By HMTV
Published on: 2020-08-10 13:33:23

విజయవాడ: నగరంలో కోవిడ్ ప్రవేట్ ఆసుపత్రుపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..

బాధితుల నుంచి భారీగా రమేష్ హాస్పిటల్ డబ్బులు వసూళ్లు చేసినట్టు ఆరోపణలు..

లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్టు విచారణ లో వెల్లడి..

HMTV

HMTV

Next Story