విద్యుత్ ఘాతం తో మహిళ మృతి

HMTV
By HMTV
Published on: 2020-08-10 13:08:46

 హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని శ్రీరామ్ నగర్ లో విద్యుత్ ఘాతం....ఇంట్లో తెగి పడిన విద్యుత్ వైరు..

ఇంట్లో పని చేస్తున్న షేక్ సుల్తానా (42) కు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ ఘాతం తో మృతి.. మెంటల్ హాస్పిటల్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేసే షేక్ సుల్తానా..

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

HMTV

HMTV

Next Story