మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

HMTV
By HMTV
Published on: 2020-08-10 12:59:18

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనుల పురోగతిపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన నివాసం నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష.

సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా అదనపు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు

HMTV

HMTV

Next Story