ప్రభుత్వ భూములు, చెరువు కబ్జాపై హైకోర్టులో విచారణ

HMTV
By HMTV
Published on: 2020-08-10 12:50:34

టీఎస్ హైకోర్టు: నాగోలు, మల్కాజిగిరి, జంగంపేట్ లో ప్రభుత్వ భూములు, నిర్మల్ చెరువు కబ్జాపై హైకోర్టులో విచారణ

వేర్వేరు ప్రజా ప్రయోజనాలపై హైకోర్టులో విచారణ

రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వెళ్లి పరిశీలించి నివేడికలివ్వాలని హైకోర్టు ఆదేశం

ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలుంటే తొలగించాలని హైకోర్టు ఆదేశం

HMTV

HMTV

Next Story