ప్రభుత్వ భూములు, చెరువు కబ్జాపై హైకోర్టులో విచారణ
టీఎస్ హైకోర్టు: నాగోలు, మల్కాజిగిరి, జంగంపేట్ లో ప్రభుత్వ భూములు, నిర్మల్ చెరువు కబ్జాపై హైకోర్టులో విచారణ
వేర్వేరు ప్రజా ప్రయోజనాలపై హైకోర్టులో విచారణ
రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వెళ్లి పరిశీలించి నివేడికలివ్వాలని హైకోర్టు ఆదేశం
ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలుంటే తొలగించాలని హైకోర్టు ఆదేశం
Next Story



