శ్రీరాంసాగర్ లో పెరుగుతున్న వరద ఉదృతి..

HMTV
By HMTV
Published on: 2020-08-10 07:11:39

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు పెరుగుతున్న వరద ఉదృతి..

ఏగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్ లోకి బారీ గా వచ్చి చేరుతున్న వదర నీరు..

ఇన్ ప్లో 36వేల క్యూసెక్ లు...

ప్రాజెక్ట్ పూర్తిస్తాయి నీటి మట్టం 1091అడుగులకు గాను ప్రస్తుతం 1075అడుగులు...

పూర్తిస్తాయి నీటి నిల్వ సామర్థ్యం 90టిఏంసిలకు గాను ప్రస్తుతం 38.5టిఏంసిలు... 

మరో వారం రోజుల పాటు ప్రాజెక్ట్ లోకి వరద ప్రవాహం కోనసాగే అవకాశం ఉందంటున్నారు ప్రాజెక్ట్ అదికారులు...

HMTV

HMTV

Next Story