సాంబశివరావు మృతి పట్ల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతాపం..

HMTV
By HMTV
Published on: 2020-08-10 05:57:32

విశాఖ: మాజీ మంత్రి ,వైసీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరావు మృతి పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతాపం..

గత ఎన్నికల్లో పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు మృతి చాలా బాధాకరం.

ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక నాయకుడు

గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక

మాజీ మంత్రిగా, ప్రొటెన్స్ స్పీకర్ గా సాంబశివరావు ఎన్నో పదవులు స్వీకరించి... ప్రజల్లో సేవలందించిన నాయకుడు కోల్పోవడం.. పార్టీకి తీరని లోటు..

పెనుమత్స కుటుంబ సభ్యులకు..

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

HMTV

HMTV

Next Story