సాంబశివరాజు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

HMTV
By HMTV
Published on: 2020-08-10 05:46:51

సీనియర్‌ నేత పెన్మత్స సాంబశివరాజు మృతికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం

రాజకీయ కురువృద్ధులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శ్రీ పెన్మత్స సాంబశివరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. జగన్‌ మోహన్ రెడ్డి గారు తీవ్ర సంతాపం

దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు పెన్మత్స సాంబశివరాజు గారు

పెన్మత్స గారి మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటు. 

పెన్మత్స కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి : సిఎం జగన్

HMTV

HMTV

Next Story