వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి

HMTV
By HMTV
Published on: 2020-08-10 05:44:22

వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు (87) కన్నుమూత

అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక నాయకుడు

1989-94 లో మంత్రిగా బాధ్యతలు

1958లో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నిక

1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక

గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక

1994 ఎన్నికల్లో ఓటమి

సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడుగా గుర్తింపు

మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా గుర్తింపు

వైసీపీ లోకి వచ్చినా ఆశించిన స్థాయిలో గుర్తింపు కరువు

2019 ఎన్నికల్లో నెల్లిమర్ల టికెట్ ఆశించి భంగపాటు

HMTV

HMTV

Next Story