ఈరోజు నుంచి మహానంది లో దర్శనాలు!

HMTV
By HMTV
Published on: 2020-08-10 01:38:48

కర్నూల్

- ఈరోజు నుండి భక్తులకు దర్శనమివ్వనున్న మహానందీశ్వరుడు

- ఆలయ సిబ్బందికి కరోనా తో వారం రోజుల పాటు ఆలయం మూసివేత

- తగు జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు విరివిగా మహానంది క్షేత్రాన్ని దర్శించుకోవాలని విజ్ఞప్తి

HMTV

HMTV

Next Story