చెన్నై, పోర్ట్ బ్లెయిర్‌ మధ్య ఆప్టికల్ ఫైబర్ కేబుల్

 చెన్నై, పోర్టు బ్లెయిర్ మధ్య సముద్రంలో ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 

- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

- అనంత‌రం ఈ ప్రాజెక్టును  జాతికి అంకితం చేస్తారు.

- ఈ ప్రాజెక్టుకు  2018 డిసెంబర్ 30న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

 

Show Full Article
Print Article
Next Story
More Stories