నేను కరోన తో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.

- తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి... 

- నేను కరోన తో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న..

- ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగా ఉంది..నేను ఆరోగ్యంగా నే ఉన్న..

- నన్ను కలవడానికి ఎవరు రావొద్దు..నా ఆరోగ్యం విషయంలో ఎవరు ఆందోళన చెందొద్దు..

- మీ ప్రేమ తో మీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి మీ మధ్య కు వస్తాను..

- కరోన వచ్చిన వాళ్ళు అధైర్య పడకుండా స్వచ్చందంగా ముందుకొచ్చి చికిత్స తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న

- రోజు రోజు కి కరోన పెరుగుతుంది..

- తగిన జాగ్రత్తలు తీసుకోండి..

- మాస్క్ లు ధరించాలి..

- ఆరోగ్య సమాచారం పై ఆరా తీసిన మన సీఎం, మంత్రులు అందరికి పేరు పెరున ధన్యువాదాలు..

Show Full Article
Print Article
Next Story
More Stories