స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను పరిశీలించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు

HMTV
By HMTV
Published on: 2020-08-09 09:23:11

విజయవాడ: అగ్నిప్రమాదం ఘటన కలచి వేసింది..

ఇది‌ చాలా బాధాకరం

కోవిడ్ సెంటర్లుగా మారిన హోటల్స్ ను తనిఖీ చేయాలి

భద్రత చర్యలను తనిఖీ చేసి.. ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి

NDRF బృందంతో మాట్లాడిన సోము వీర్రాజు

మంటల్లో చిక్కుకున్న కరోనా రోగులను రక్షించిన సిబ్బందికి అభినందనలు

Ndrf సిబ్బంది సేవలను కేంద్రం దృష్టి కి తీసుకెళతా

HMTV

HMTV

Next Story