తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘ‌న‌త కేసీఆర్ దే: ఉత్తమ్‌ కుమార్ రెడ్డి

- క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు.

- సాగునీటి విషయంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.

- తెలంగాణ రాకముందు కృష్ణా జలాల విషయంలో పనికిరాని విషయాలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టారని మండిపడ్డారు.

- కేసీఆర్‌ తెలంగాణను అప్పుల ఊబిలో పడేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

- కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

- వలస కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్‌ సాయం చేసిందని అన్నారు.

- జీహెచ్‌ఎంసీ, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సన్నద్ధంకావాలని పిలుపునిచ్చారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories