తరాలు మారినా ఆదివాసుల తలరాతలు మారడం లేదు: ఎంపి. సోయం బాపురావు

ఆదిలాబాద్: అడవి బిడ్డలందరికీ.. ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు*

ప్రకృతిని నమ్ముకుని జీవించే అడవి బిడ్డలే ఆదివాసులు...

తరాలు మారినా వారి తలరాతలు మారడం లేదు...

ఆదివాసుల పండుగలన్నీ ప్రకృతి పర్యావరణంతో మమేకమైనవే...

తెలంగాణలో ఆదివాసుల హక్కులు కనుమరుగవు తుండగా..

ఆధునికత ముసుగులో సంస్కృతి సాంప్రదాయాలు క్రమంగా అంతరించి పోయే ప్రమాదం ఉంది..

ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించి ఆదివాసి గిరిజనులకు పూర్తిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా జీవో నెంబర్ 3 ను పకడ్బందీగా అమలుపరచాలి.

. కొమరం భీం ..బిర్సాముండా... సూరు ఆశయాల స్ఫూర్తితో హక్కుల సాధన కోసం ఆదివాసీలు ఉద్యమించాల్సిన తరుణం ఇది..

.

పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆదిలాబాద్ ఎంపి. సోయం బాపురావు

Show Full Article
Print Article
Next Story
More Stories