సింహాచలం పూర్వ ఈఈ సస్పెన్షన్...

విశాఖ..

- సింహాచలం లో గతంలో ఈఈ గా పని చేసిన మల్లేశ్వరరావు దేవస్థానం భూములలో ప్రవైటు సంస్థలు కు లీజు కేటాయింపులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఈ..

- లీజు వ్యవహారాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు...

- ప్రస్తుతం సింహాచలం నుండి బదిలీ పై వెళ్ళిన మల్లేశ్వరరావు క్రిష్ణ జిల్లా పెనుగ్రంచిపోలు తిరుపతమ్మ దేవస్థానం లో ఈఈ గా విధులు నిర్వహిస్తున్నారు...

- మల్లేశ్వరరావు మీద ఆరోపణల పై విచారణ చేసిన అధికారులు సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories