అన్నవరం ఆలయానికి కరోనా ఎఫెక్ట్.. నేటి నుంచి మూసివేత!

తూర్పుగోదావరి -రాజమండ్రి

అన్నవరం దేవస్థానంలో కరోనా విజృంభన

- ఈనెల మొదటి వారం వరకూ

- ఒక కేసులేకున్నా ఉద్యోగులకు ,పురోహితులకు కలిపి ఇపుడు 49 మందికి పాజిటివ్‌ నిర్ధారణ

- అప్రమత్తమై 300 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించిన దేవస్థానం

- నేటి నుంచి ఈనెల 14వ తేదీ ఆలయం మూసివేతకు నిర్ణయం

- కరోనా వల్ల సత్యదేవుని దర్శనాలు నిలుపుదల చేస్తున్నందున భక్తులెవ్వరూ రావొద్దని ఈవో త్రినాధరావు విజ్ఞప్తి

- శ్రావణమాసం, వివాహ ముహూర్తాల నేపథ్యంలో పెరిగిన భక్తుల రద్దీతో వారం వ్యవధిలోనే వెలుగుచూసిన కరోనా పాజిటీవ్ కేసులు

- అన్నవరం గ్రామంలో వంద దాటిన కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య

Show Full Article
Print Article
Next Story
More Stories