తాండూర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

- తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి కరోనా పాజిటివ్..

- జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఎమ్మెల్యే.. 

- రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కరోనా బారినపడిన పలువురు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు కోలుకున్నారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories