గోనెగండ్ల పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత

కర్నూల్: గోనెగండ్ల మండలం నెరుడుప్పల గ్రామం లో గత నెల 28 న దళిత పెద్ద అంజినయ్య గుడిసె తొలగింపు.

గత పదిరోజులుగా దళితులకు న్యాయం చేయడం లేదని గోనెగండ్ల పొలుసు లను ఆశ్రయించిన దళిత నాయకులు.

దళితుల పట్ల SI నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పోలీసు స్టేషన్ ముందు దళిత నాయకుల నిరసన.

ఫిర్యాదు వ్రాస్తుండ గా ...దళిత నాయకులకు, సివిల్ డ్రస్ లో ఉన్న కానిస్టేబుల్ మధ్య వాగ్వివాదం.

నేను దళితుడినే నన్నెమే చేసుకోలేరు అంటున్న కానిస్టేబుల్ తో వాగ్వివాదం

దీంతో పరిస్థితి ఉద్రిక్తం.. తోటి సిబ్బంది సర్దిచెప్పడంతో సద్దుమణిగిన వివాదం

పూర్తి వివరాలతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని దళిత నేతలు

Show Full Article
Print Article
Next Story
More Stories