అన్‌లైన్‌లో ఘ‌రానా మోసం

హైదరాబాద్: మాయ మాటలు చెప్పి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతూ... పలువురిని వద్ద ఆన్ లైన్ లో డబ్బులు దండుకున్నా ఓ ఘరానా మోసగాడిని. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

- ఈస్ట్ గోదావరి కి చెందిన దూల నాగేశ్వరరావు శంషాబాద్ విమానాశ్రయంలో బస్సులు, కార్గో, గూడ్స్ లారీలను లీజుకు ఇప్పిస్తానని లారీ వెనుక భాగంలో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి నమ్మబలికి పలువురిని మోసం

- ఇదే తరహాలో అఫ్జల్ గంజ్ కు చెందిన గోవింద రాజ్ కు ఫోన్ చేసి అగ్రిమెంట్, సెక్యురిటి పేరుతో ఆన్ లైన్ లో 92వేలు వేయించుకున్న నాగేశ్వరరావు.

- లీజు కోసం వాహనాలు తీసుకొని ఎయిర్ పోర్టు రమ్మని గోవింద రాజ్ కు ఫోన్ చేసిన నాగేశ్వరరావు. తీరా అక్కడి రాగానే ఫోన్ స్విచ్చాఫ్.

- మోస పోయినని తెలుసుకున్న బాధితుడు గోవిందా రాజ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు.

- ఈ మోసగాడి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ తో పాటు సైబరాబాద్, రాచకొండలలో కేసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories