అన్నవరం దేవస్థానంలో తాత్కాలికంగా భక్తుల దర్శనాలు నిలిపివేసిన అధికారులు..
తూర్పుగోదావరి:
- అన్నవరం దేవస్థానంలో తాత్కాలికంగా భక్తుల దర్శనాలు నిలిపివేసిన అధికారులు..
- ఈ నెల 9 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులను రావద్దని కోరిన అధికారులు,
- దేవస్థానం ఉద్యోగులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 29 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ..
Next Story



