నంది ఎల్లయ్య అకాల మృతి పట్ల సంతాపం తెలిపిన పొన్నం ప్రభాకర్

HMTV
By HMTV
Published on: 2020-08-08 08:19:11

పొన్నం ప్రభాకర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నేత

శ్రీ నంది ఎల్లయ్య గారి అకాల మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను

శ్రీ నంది ఎల్లయ్య గారు , ఆరు సార్లు పార్లమెంట్ సభ్యునిగా మరియు రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కూడా విశేషమైన సేవలందించారు.

వారి ఆకస్మిక మరణానికి యావత్ తెలంగాణ ప్రజల పక్షాన నివాళులు అర్పిస్తూ మా ప్రగాఢ సంతాపాన్ని , వారి కుటుంబ సభ్యులకు మా సానుభూతిని తెలియచేస్తూన్నాము.

HMTV

HMTV

Next Story