టోలీ చౌకిలో నౌహీరా షేక్ భూములను స్వాధీనం చేసుకున్న ఈడీ

HMTV
By HMTV
Published on: 2020-08-08 06:52:33

ED Case : టోలీ చౌకిలో నౌహీరా షేక్ భూములను స్వాధీనం చేసుకున్న ఈడీ

టోలీ చౌకి ఎస్ఏ కాలనీలో రూ.70 కోట్ల విలువైన 81 ప్లాట్లను ఆధీనంలోకి తీసుకున్న ఈడీ

రెవెన్యూ, పోలీసుల సహకారంతో నౌహీరా షేక్ భూములు స్వాధీనం చేసుకున్న ఈడీ

హీరా గోల్డ్ కేసులో సుమారు రూ.300 కోట్ల ఆస్తులు తాత్కాలిక జప్తు చేసిన ఈడీ

సుమారు రూ.5వేల కోట్ల హీరా గోల్డ్ కుంభకోణంపై మనీ లాండరింగ్ దర్యాప్తు చేస్తున్న ఈడీ

HMTV

HMTV

Next Story