అన్నవరంలో కరోనా కలవరం
తూర్పుగోదావరి -రాజమండ్రి: అన్నవరం సత్యదేవుని ఆలయంలో కరోనా కలవరం
అన్నవరం సత్యదేవుని ఆలయంలో 11 మంది ఉద్యోగులకు ,వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ పాజిటీవ్ తో అప్రమత్తమైన అధికారులు
పాజిటీవ్ సోకిన వారిలో ఆలయ సూపరింటెండెంట్, ఐదుగురు ఉద్యోగులు, ఐదుగురు పురోహితులు
నేడు అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న 300 మంది సిబ్బందికి సంజీవిని వాహనం లో కరోనా పరీక్షలు
పరీక్షలలో ఎక్కువ మందికి పాజిటీవ్ నమోదైతే స్వామి దర్శనాలు కొద్దిరోజులు నిలిపివేయాలన్న ఆలోచన లో అధికారులు....
అన్నవరం గ్రామంలో ఇప్పటికే 60 పాజిటీవ్ కేసులు నమోదు
Next Story



