బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

HMTV
By HMTV
Published on: 2020-08-08 06:28:33

తిరుపతి : శానిటైజర్ సేవించి నలుగురు యువకులు మృతి చెందడం చాలా బాధాకరం

శానిటైజర్ మత్తు మందు కాదు, ఇది విషపూరితమైన చేతులుశుభ్ర పరుచుకోవడానికి వినియోగించే మందు

అధికారులు, ప్రభుత్వము పదేపదే చెబుతున్న ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం.

మద్యానికి బానిసైన యువకులు ప్రాణాలమీదికి కొని తెచ్చుకుంటున్నారు.

చేతులు శుభ్రపరుచుకునే శానిటైజర్ మత్తుకు వాడకూడదని నమస్కరిస్తున్నా...

తిరుపతి రుయా ఆస్పత్రిలోని మార్చురీలో వద్ద శానిటైజర్ తాగి మృతి చెందిన వారి మృతదేహాల సందర్శించి వారి కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

HMTV

HMTV

Next Story