కుషాయిగూడ చోరీకేసులో నలుగురు నేపాలీల అరెస్ట్‌

HMTV
By HMTV
Published on: 2020-08-08 06:14:55

రాచకొండ కమిషనరేట్: కుషాయిగూడ చోరీకేసులో నలుగురు నేపాలీల అరెస్ట్‌..

నిందితులను చెన్నైలో అరెస్ట్‌ చేసిన రాచకొండ పోలీసులు..

వారం కిందట రియల్టర్‌ నరసింహారెడ్డి ఇంట్లో

2.5 కోట్ల విలువైన వజ్రాలు చోరీ చేసిన నిందితులు..

హైదరాబాద్ తీసుకు వస్తున్న రాచకొండ పోలీసులు..

HMTV

HMTV

Next Story