అధికారులపై కలెక్టర్ సిరియస్

HMTV
By HMTV
Published on: 2020-08-07 16:06:59

నాగర్ కర్నూల్ జిల్లా : గ్రామాల్లో కొనసాగుతున్న డంపింగ్ యార్డ్ షెడ్డు, స్మశాన వాటికల నిర్మాణాల పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కలెక్టర్ సిరియస్..

158 గ్రామాల సర్పంచులకు, కార్యదర్శులకు, 15 మంది ఎంపీడీఓలకు, యంపీఓలకు షోకాజ్ నోటీస్ జారీచేసిన జిల్లా కలెక్టర్ యల్. శర్మన్.

HMTV

HMTV

Next Story