అసెంబ్లీ మీడియా పాయింట్: కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ

- 2014వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రాయలసీమకు నీళ్లు తరలించుకు పోతుంటే మాట్లాడలేదు

- బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది.

- తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేయాలని కేంద్రానికి లేఖ రాసాము

- కానీ కేంద్రం స్పందించలేదు, ట్రిబ్యునల్ కు డైరెక్షన్ ఇవ్వలేదు.

- ఎస్ఎల్పీ, డబ్ల్యుపి కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి.

- పెండింగులో ఉండగానే పోతిరెడ్డిపాడు ద్వారా అదనపు నీటిని తరలించేందుకు ఏపీ జీవో ఇచ్చింది.

- ఏపీ తెచ్చిన జీవోల వల్ల తెలంగాణ కు అన్యాయం జరుగుతుందని కోర్టులో కేసు వేశాము.

- కానీ ఏపీ తో పంచాయితీ అయితే కర్ణాటక మీద కేసు వేశారని తప్పుదారి పట్టిస్తున్నారు.

- కాంగ్రెస్ నేతలు కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.

- కాంగ్రెస్ చేసిన పాపాలను మేము కడిగే ప్రయత్నం చేస్తున్నాము.

- కేసీఆర్ చిత్తశుద్ధి ని శంకించే అధికారం కాంగ్రెస్ కు లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories