గువ్వల బాలరాజు

- బీజేపీ నేత డీకే అరుణ పై ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆగ్రహం

- తెలంగాణ ప్రయోజనాల ను తాకట్టు పెట్టిన నేతలు నామరూపాలు లేకుండా పోయారు.

- ఆంద్రమోజేతి నీళ్లు తాగి ఆనాడు వారికి మంగళ హారతులు పట్టారు.

- నేరాలు కప్పి పుచ్చుకోవడానికి వారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరారు.

- కృష్ణా బేసిన్ లో వాటాదారులు కానీ వారికి అప్పుడు నీళ్లు దోచుకుపోతుంటే నోరుమెదపకుండా ఉన్నారు

- అందుకే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.

- ప్రాజెక్టుల నిర్మాణం పై కేసీఆర్ చిత్త శుద్దిని ఎవరు శంకించలేరు.

- మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాకు మీరు చేసిన అన్యాయం ప్రజలు మరిచిపోలేదు..

Show Full Article
Print Article
Next Story
More Stories