ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చుతూ పోతే ఎలా?: రఘురామకృష్ణంరాజు

HMTV
By HMTV
Published on: 2020-08-07 08:14:05

ప్రభుత్వ , ప్రైవేట్ రెండూ కలిపి 50 వేల కోట్లకు పైగా అమరావతి ఖర్చు పెట్టినట్లు హైకోర్టుకు సమాచారం అందింది

హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉండగా ప్రభుత్వానికి చెందిన కొంతమంది వ్యక్తులు అనుచితంగా, జుగుస్పాకరంగా మాట్లాడవద్దని సీఎం కోరాలి

రాజధాని విషయంలో హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా అందరూ శిరసావహించాలి

విద్యామండలి భాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి న్యాయవ్యవస్థపై చేసినట్లు ఒక ప్రముఖ తెలుగు పత్రికలో వ్యాసం భాధాకరం

న్యాయ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలి, న్యాయవ్యస్థ పై కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలను సీఎం జగన్ అడ్డుకోవాలి.న్యాయవ్యవస్థను మనం గౌరవిస్తే ఇతరులు గౌరవిస్తారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాకో రాజధాని పెడతామన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. మూడు రాజధానులకే ప్రజలు కన్నీరు పెడుతున్నారు.

ఒక సామాజిక వర్గం వారు రాజధాని వల్ల బాగుపడుతున్నారనే భావన కరెక్ట్ కాదు.

HMTV

HMTV

Next Story