ఏపీ లో స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం

అమరావతి:

- ఏపీ లో స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం

- అన్ని మున్సిపాల్టీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు

- నగర పంచాయతీ ల్లో ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రత్యేక అధికారుల పాలన

- ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ ప్రత్యేక పరిస్థితి, ఇతర కారణాల వల్ల ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపూ

Show Full Article
Print Article
Next Story
More Stories