రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రాధాన్యత గల అంశాలను విస్మరించారు.

- పొన్నాల లక్ష్మయ్య మాజీమంత్రి

- రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రాధాన్యత గల అంశాలను విస్మరించారు.

- మంత్రివర్గం సమావేశంలో ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తప్పుదోవ పట్టించారు.

- జిహెచ్ఎంసి ఎన్నికల కోసమే పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు అంటూ బొంకుతున్నారు.

- ఉద్యోగ కల్పన అంటున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను ఎందుకు తొలగించారు.

- ఐటీ విస్తరణ అంటున్న కేసీఆర్ .... ఐటీఐఆర్ యానిమేషన్ హబ్ ఏమైందో చెప్పాలి.

- కరోనా పై కెసిఆర్ వన్ని తప్పుడు లెక్కలే.

- వ్యవసాయ అభివృద్ధి అంటున్న కేసీఆర్.. అదనంగా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరు ఇచ్చారా..?

- ప్రాజెక్టులపై నాతో బహిరంగ చర్చకు రమ్మంటే పారిపోతున్నారు.

- 24 గంటల విద్యుత్ ఇచ్చిన.... ప్రాజెక్టుల ద్వారా నీరు ఇచ్చినా... ఈ ఐదేళ్లలో పంటల ఉత్పత్తి ఎందుకు పెరగలేదు..

- వలస కార్మికులు ఆదుకుంటే కేసీఆర్ ను అభినందిస్త.

Show Full Article
Print Article
Next Story
More Stories