ఉన్నత విద్యపై సిఎం జగన్ సమీక్ష చేశారు: మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి:

- విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...

- ఉన్నత విద్యపై సిఎం జగన్ సమీక్ష చేశారు.

- నూతన జాతీయ విద్యా విధానం వచ్చాక ఎలా విద్యారంగాన్ని ముందుకు‌తీసుక వెళ్లాలి

- మంచి పాఠ్య ప్రణాళికతో విద్యా సంవత్సరం ప్రారంభిస్తాం.

- గ్రాస్ ఎన్రోల్ మెంట్ రేషియో 90 శాతం కు సిఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.

- వృత్తి విద్యా నైపుణ్యాభి వృద్ధి, ఉపాధి కల్పించే విధంగా డిగ్రీ నాలుగు ఏళ్లపాటు ఆనర్స్ కోర్సులు వుంటుంది.

- బిటెక్ ఆనర్సు కోర్సు లు గా‌ రూపొందించాం.

- ప్రకాశం, విజయనగరం లలో కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు.

- ప్రకాశం జిల్లాలో టీచర్స్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు.

- ఈ యూనివర్సిటీ ద్వారా టీచింగ్ లో కొత్త కోర్సులు తీసుకవస్తున్నాం

- ప్రభుత్వ కాలేజిలను గత ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం చేశాయి.

- జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో అనేక సంస్కరణ తెచ్చింది.

- అక్టోబరు 15 లోగా కాలేజిలు ప్రారంభిస్తాం.

- కామన్ ఎంట్రెన్స్ టెస్టులు సెప్టెంబరు మూడవ వారం నుండి ప్రారంభిస్తాం.

Show Full Article
Print Article
Next Story
More Stories