తిరుమలలో విషాదం..

- శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనాతో మృతి.

- కొద్దీ రోజుల క్రిత్తమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డెప్యూటేషన్ పై తిరుమలకు వచ్చిన అర్చకుడు.

- వారం క్రిత్తం కరోనా నిర్దారణ కావడంతో వైద్యం కోసం స్విమ్స్ కు తరలించిన టీటీడీ.

- స్విమ్స్ లో చికిత్స పొందుతూ కాసేపటి క్రిత్తం మృతి చెందిన అర్చకుడు.

- తోటి అర్చకుడు మృతి చెందడంతో తీవ్ర విషాదంలో అర్చకులు.

- అధికారికంగా దృవీకరించని టీటీడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories