అమరావతిలో ఆస్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు: ఎమ్మెల్యే పార్థసారథి

అమరావతి:

- అమరావతిలో ఆస్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు తాపత్రయం పడుతున్నాడు..

- తన ఎమ్మెల్యేలు పోయిన పర్వాలేదు తనకు అమరావతి ముఖ్యమనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు..

- రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని కేంద్రం స్పష్టంగా చెప్పింది..

- ఐదు వేల కోట్లు అమరావతి కోసం చంద్రబాబు ఖర్చు చేశారు..

- 52 వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారు..

- కోర్టులను కూడా చంద్రబాబు మోసం చేస్తున్నారు..

- చంద్రబాబు అమరావతి కోసం ఎక్కడ 52 వేల కోట్లు ఖర్చు చేశారో చెప్పాలి..

- crdaను చంద్రబాబు రియల్ ఎస్టేట్ ఆదరిటీగా మార్చేశారు...

- అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశాడు..

- ఇష్టానుసారంగా రాజధానిలో తన బినామిలకు చంద్రబాబు భూములు ధారాదత్తం చేసాడు..

- అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్న వారు అంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు..

- అమరావతి మీద ప్రేమతో కాదు వాళ్ళ వ్యాపారం కోసం ఉద్యమం చేయిస్తున్నారు..

- అమరావతి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము..

- పవన్ కళ్యాణ్ గుంటూరు కృష్ణ జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అజ్ఞాతివాసిగా మాట్లాడుతున్నారు..

- మాకు అన్ని ప్రాంతాలు సమానాభివృద్దే ముఖ్యం..

- రాజధాని రాష్ట్ర పరిధిలో ఉందని చెప్పిన టీడీపీ నేతలు బుద్ది లేకుండా ఇంకా కేంద్రం జోక్యం చేసుకోవాలని మాట్లాడుతున్నారు..

- జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను కట్ కట్ చేసి ఎల్లో మీడియా చూపిస్తుంది..

- రాజధానికి ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలు ఉండాలని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు..

- చంద్రబాబు మతి భ్రమించి వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు..

- గతంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలకు వెళ్లారు..

- కేసీఆర్ తెలంగాణ వాదం కోసం గతంలో ఉప ఎన్నికలకు వెళ్లారు..

- అమరావతిపై చంద్రబాబు ఉప ఎన్నికలకు వెళ్లాడనికి భయపడుతున్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories