అరకు ఏమ్మేల్యే శెట్టి పాల్గుణ కామెంట్స్

విశాఖ జిల్లా:

- తనకు కరోనా వచ్చిందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అది నిజం కాదని అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ చెప్పారు

- తన కుటుంబ సభ్యులకు కరోనా వచ్చి తగ్గిపోయిందని తాను వారిని కలవను కూడా లేదని పేర్కొన్నారు

- కరోనాను తరిమి కొట్టడానికి అందరూ ముందుకు రావాలని కోరారు

- రేపటి నుండి పది రోజుల పాటు అరకు స్వచ్చ లాక్ డౌన్ ప్రకటించటం జరిగిందని అందరూ సహకరించాలని కోరారు

Show Full Article
Print Article
Next Story
More Stories