కర్నూలు జిల్లా లో కరోనా విజృంభణ

HMTV
By HMTV
Published on: 2020-08-06 02:02:47

కర్నూల్ జిల్లా..

జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ..

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 22063 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..

కరోనా నుంచి కోలుకుని 12146 మంది డిశ్చార్జ్..

ప్రస్తుతం 9696 గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య..

ఇక కరోనా బారిన పడి జిల్లాలో ఇప్పటి వరకు 226 మంది మృతి..

HMTV

HMTV

Next Story