ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల వాసులుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం

టీఎస్ హైకోర్టు..

- ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల వాసులుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం

- అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయన్న పిల్ పై హైకోర్టులో విచారణ

- విశ్రాంత ఉద్యోగి ఓ ఎం దేబరా పిల్ పై హైకోర్టు విచారణ

- కొందరు పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరతో భూమి కేటాయించిందన్న పిటిషనర్

- అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదన్న పిటిషనర్

- షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ప్రశ్నించిన హైకోర్టు

- అధిక బిల్లులు చెల్లించక పోతే మృతదేహం కూడా అప్పగించడం లేదన్న హైకోర్టు

- అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు

- లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని.. భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్య

- అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశము

Show Full Article
Print Article
Next Story
More Stories