రైతుల శాపం వల్లే చంద్రబాబు ఓటమి: పండుల రవీంద్ర బాబు

HMTV
By HMTV
Published on: 2020-08-05 09:38:41

తూర్పు గోదావరి: అల్లవరం మండలం ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి అమలాపురం నియోజకవర్గం అల్లవరం వచ్చిన పండుల రవీంద్ర బాబుకు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు.

పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే చంద్రబాబు కేవలం ఓటుకు నోటు కేస్ నుండి తప్పించుకోవడానికి విజయవాడ తరలించేసాడు.

రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నవారు అందరూ రైతులు కాదు.. రైతుల ముసుగులో ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారులు..ఎమ్మెల్సీ

రైతుల శాపమే చంద్రబాబు ఓటమి..

జగన్ విశాఖపట్నం రాజధానిని ఎంచుకోవడం ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు ...

రాజకీయ దురుద్దేశం ఉంటే కడప ,పులివెందుల లో రాజధాని పెట్టేవాడు..

HMTV

HMTV

Next Story