ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కామెంట్స్...

HMTV
By HMTV
Published on: 2020-08-05 09:18:07

గుంటూరు:

అయోధ్యలో రామమందిరం శంకస్థాపనకు మద్దతుగా బ్రాడీపేట రామాలయంలో ప్రత్యేక పూజలు.

హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలలో పాల్గొని సీతా రాముల విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ,బిజెపి నేత ధారా సాంబయ్య.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కామెంట్స్: శ్రీరామ చంద్రుడు అందరివాడు.ఒక కుల,మత,ప్రాంతాలకి సంబందించిన వాడు కాదు.

శ్రీరాముడి జన్మస్థలంలో గుడి కట్టేందుకు శంకుస్థాపన చేయడం సంతోషదాయకం.

రామమందిరం నిర్మాణం తో ప్రజలకు కరోనా నుండి విముక్తి లభించాలి.

ప్రసిద్దిగాంచిన ఒంటిమిట్టలో రామాలయం నిర్మించిన జాంబవంతుడికి కూడా అక్కడే గుడి కట్టించాలి

HMTV

HMTV

Next Story