వారి అంత్యక్రియలు అడ్డుకోవడం సరికాదు: జిల్లా ప్రధాన న్యాయముర్తి

HMTV
By HMTV
Published on: 2020-08-05 08:28:58

గుంటూరు: జిల్లా ప్రధాన న్యాయముర్తి జి. గోపిచంద్

కోవిడ్ మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

కోవిడ్ తో మృతి చెందిన వారి అంత్యక్రియలు అడ్డుకోవడం సరికాదు.

గ్రామాల లో అంత్యక్రియలు ఎక్కువగా అడ్డుకుంటున్నారు.

అంత్యక్రియలు అడ్డుకునే హక్కు ఎవరికి లేదు.

అంత్యక్రియలు అడ్డుకునే వారిపై కేసులు పెట్టేందుకు వెనుకాడం.

ప్రజలు మూడ నమ్మకాలు వదిలేయండి....

ఎవరి మత విశ్వాస ప్రకారం వారు అంత్యక్రియలు చేసుకోనివ్వాలి.

మండల స్దాయి లో దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.....

HMTV

HMTV

Next Story