శోభయమానంగా అయోధ్య.

HMTV
By HMTV
Published on: 2020-08-05 04:57:14

- అయోధ్య లో రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది.

- రంగు రంగుల పూల దండలు, కాషాయ తోరణాల అలంకరణలతో అయోధ్య శోభయమానంగా మారింది.

- అయోధ్యకు వెళ్లే రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలను, రామ్‌లల్లా చిత్రాలను అలంకరించారు

HMTV

HMTV

Next Story